హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం వచ్చింది కేవలం పదో తరగతి తోనే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిరమైన ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ నోటిఫికేషన్, రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు..ఒక్క రాత పరీక్ష పాసైతే చాలు, ఇంటర్వ్యూ కూడా లేకుండా సెలెక్షన్ చేస్తారు. కింద ఈ జాబ్స్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది..ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.